జయహో.పవన్ ,మోడీ


-పవన్ కళ్యాణ్, మోడి గారికి ధన్యవాదాలు తెలిపిన ఒరిస్సా వలస కార్మికులు

 బెంగూళూరు నుంచి నడిచివస్తున్న ఒరిస్సా వలస కూలీలను చిత్తూరు జనసేనకార్యకర్తలు  చిత్తూరు నుంచి విజయవాడకు బస్సులో పంపించారు.  విజయవాడలో జనసేనకార్యకర్తలు  వారికి రాత్రి భోజనం పెట్టి విశాఖపట్నం పంపించారు.  వారిని  ఉదయం 5 గంటలకు విశాఖపట్నంలోజనసేనకార్యకర్తలు  రీసివ్ చేసుకొని   వారికి వసతి కోసం విశాఖపట్నం జిల్లా బిజెపి అధ్యక్షులు రవీంద్ర మేడపాటి గారిని సంప్రదించగా ఆయన పార్టీ ఆఫీసును వినియోగించుకోమనితెలపడంతో వారిని అక్కడ ఉంచి  టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనం జనసేన నాయకురాలు సారనిదేవి సహకారంతో ఏర్పాటుచేశామని జనసేన ,బిజెపి కార్యకర్తలు తెలిపారు. ఇక వీరిని ఒరిస్సా చేర్చడం కోసం మా ప్రయత్నంగా ఇక్కడ నుండి ఇఛ్ఛాపురం బస్ ఎక్కించడం జరిగిందన్నారు . ఒరిస్సా వలస కూలీలకు  సహకరించిన వారిలో కిరణ్ బావిశెట్టి, పోటు  మహేష్ ,రాజేష్ గంటాలకు ధన్యవాదాలు